Sunday, 21 May 2017

ఎంఎల్ఏ , ఎంఎల్సి లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదు

ఎంఎల్ఏ , ఎంఎల్సి  లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 21 ; (వుదయం ప్రతినిధి) ;     ఆసిఫాబాద్ జెడ్పిటిసిగా  కొనసాగుతున్న  కె హేమాజిని గత 2 సం,, క్రితమే పార్టీ నుండి బహిష్కరించిదని, ఎంఎల్ఏఎంఎల్సి  లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదని ఎంపిపి సంజీవ్ కుమార్, జెడ్పిటిసి అజ్మరా బాబూరావ్ లు అన్నారు. ఆదివారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత 2 సం,, క్రితమే పార్టీ నుండి బహిష్కరించారని అలాటివారు ఈ రోజు ఇతర  పార్టీల కండువాలు కప్పుకుని తెలంగాణ ప్రజాప్రతినిధులను విమర్సచటము తగదని, సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి మల్లీ గేలిసి చూపాలన్నారు. స్ధానికంగా లేకపోయిన తెలంగాణ అభిమానముతో నెగ్గరని, ప్రవర్తనాతీరు నచ్చక తెలంగాణ పార్టీ అధిష్ఠానము తోలగిచ్చినట్లు తెలిపారు. తెరాస పార్టీ లొచ్చి వెల్లిపాయనని పత్రికా ప్రకటనలు వెలువర్చి తెలంగాణ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటే ఊరుకోమూ అన్నారు. తెరాస రాష్ట ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎంఎల్ఏ , ఎంఎల్సి ల ప్రజా సేవ చూసి ఇతర పార్టీల నాయకులు  పార్టీ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో రెబ్బన మండల సర్పంచ్ పెసర వెంకటమ్మ. ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుదరపు శంకరమ్మ. ఉప్పు సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్. సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య. తెరాస నాయకులూ చిన్న సోమశేఖర్, మోడం సుదర్శన్ గౌడ్. పి రాజజ్వార్ రావు, రంగు శ్రీనివాస్ గౌడ్, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.

1 comment:

  1. Uppu sarpanch enti, typing sariga chey, type carefully with correct word framing, all the best

    ReplyDelete