గొర్రల పంపిణీకి లబ్ది దారుల ఎంపిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 15 ; (వుదయం ప్రతినిధి) ; యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం లో 26 లబ్ది దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 13 మంది ని ఎంపిక చేసారు సోమవారం రెబ్బన గ్రామా పంచాయితీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కి ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరు ఐ మొదటి లాటరీ చిట్టి ని తెరవగా లబ్ది దారిగా చిన్నమనేని దేవక్క ఎంపిక అయింది ఇమె తో పాటు మరో 12 మంది లబ్దిదారులు ఎంపిక అయ్యారు ఎంపిక ఐనవారికి జూన్ నెలలో గోరెలు అందజేస్తారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అన్ని తరహాల ప్రజల కు లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ అభివృద్ధి ఫై చేయూత నిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం లో రెబ్బన మండల సర్పంచ్ పెసర వెంకటమ్మ. తహశీల్ ధార్ రమేష్ గౌడ్, ఎం పి డి డి ఓ సత్యనారాయణ సింగ్ .ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుదరపు శంకరమ్మ .ఉప్పు సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్. పశువైద్యాధికారి సాగర్. ఏపీఎం వెంకటరమణ. వైస్ ఎం పి పి గుడిశల రేణుక. సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య . తెరాస నాయకులూ చిరంజీవి గౌడ్. మోడం సుదర్శన్ గౌడ్ . మడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment