కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ; అంగన్వాడీ కేంద్రాలలో విధులను సక్రమంగా నిర్వహించాలని పి డి సావిత్రి అన్నారు. బుధవారం రెబ్బన మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ప్రతి రోజు అంగన్వాడీ సెంటర్ నుంచి ఓ టీ పి సంఖ్యను సెల్ ఫోన్ నుంచి సూపర్వైజర్లకు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు అందించిన సంఖ్య సమాచారం అందజేయాలి అన్నారు. ఒక వేళా కోడిగుడ్ల రాకపోయిన సమాచార వివరాలను సూపర్ వెజర్లకు తెలియజేయాలని సూచించారు వచ్చే నెలనుంచ్చి అంగన్వాడీ కేంద్రాలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేశా అవకాశం ఉన్నాయ్ అన్నారు ఫ్రీ స్కూల్ పిల్లలకు ఆకర్షించే అందుకు ఆటపాటలతో ఆడించాలి అన్నారు గర్భిణీలు ప్రభుత్వ హాస్పత్రి లోనే ప్రసవించేలా ఉండకలని చించారు ఈ కార్యక్రమం లో సిడిపిఓ రాజేశ్వరి.సూపెర్వైజర్ లక్ష్మి.అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment