Tuesday, 23 May 2017

పోరాటాల ద్వారానే సమస్యలు పరిస్కారం

పోరాటాల ద్వారానే సమస్యలు పరిస్కారం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ;    పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరం  అవుతాయని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ . తిరుపతి  అన్నారు . మంగళవారం బెల్లంపల్లి ఏరియా ఖైరుగూడ  లో జరిగిన సమావేశంలో  మాట్లాడురు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని గనులు , డిపార్టుమెంట్  ల వద్ద ధర్నాలు నిర్వహించి ఆయా మేనేజర్లకు వినతి పత్రంలను అందజేసామన్నారు . సింగరేణిలో ఎన్నికలను నిర్వహించి కోడ్  అఫ్ డిసిప్లిన్ ను మార్చాలన్నారు. యూనియన్ మెంబర్ షిప్ రికవరీ ని నిలిపి వేయాలని డిమాండ్ చేసారు . కార్మికుల సమస్యలను వెంటనే పరిస్కారం చేయాలనీ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు . ఈ  కార్యక్రమంలో యూనియన్ నాయకులూ  రాజేష్, సత్యనారాయణ, తిరుపతి, చారి , జనార్దన్ రెడ్డి, కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment