Wednesday, 24 May 2017

సిస్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై అవగాహనా సదస్సు

సిస్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై అవగాహనా సదస్సు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ;  సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై విధి నిర్వహణ లో అది కారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని బెల్లంపెల్లి  ఏరియా జనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలం లోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో అధికారులకు సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల గురించి అవగాహన సదస్సు ని ఏర్పాటు చేసి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో బెల్లంపెల్లి ఏరియా డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్.ఈ ఆర్ పి నుండి వచ్చిన ఎస్ వెంకటేశ్వర్ రావు . డివైపిఎం లు. బి సుదర్శన్ మరియు ఎల్ రామ శాస్రి . తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment