కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ; రైతు సమగ్ర సర్వే ను వ్యవసాయ అదికారులు చేపట్టారు బుధవారం రెబ్బన మండలం లోని అన్ని గ్రామా పంచాయితీల వారీగా ఇంటింటి సర్వే స్వీకరిస్తున్నట్లు ఏ ఓ మంజుల తెలిపారు. రైతులు ఈ సర్వే కు తగిన సమాచారం తో సహకరించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టె సప్సిడీలను ఈ సర్వే తోనే వెల్లడౌతాయని అన్నారు. ఈ సర్వే లో సహాయ వ్యవసాయ అధికారి లు మార్క్ అర్చన తదితర సిబ్బంది లు సర్వేను కొనసాగిస్తున్నారు.
No comments:
Post a Comment