కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 17 : బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో గురువారం ఘనతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రిపబ్లిక్ డే ను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజియం సాయిబాబు, డిజిఎం పర్సనల్ జ్ కిరణ్, శ్రీనివాస్ జి చిన్న బసివిరెడ్డి, చిన్న బసిరెడ్డి, డి జిఎం సివిల్ సత్యనారాయణ, ఏ రాజేశ్వర్, సుదర్శనం రామశాస్త్రులు ఉన్నారు
No comments:
Post a Comment