మూడవ రోజుకు చేరుకున్న శిబిరాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో బుధవారంమూడవ రోజున గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెబ్బెనఎన్ యస్ .యస్ యూనిట్ 1 యూనిట్ 2 గంగాపూర్ మరియు ఇందిరానగర్ లో మెడికల్ క్యాంపు ను నిర్వహించి ఇంకుడు గుంతలను తవ్వినారు .అటు పిమ్మట జీవన విధానం గురించి ప్రొగ్రమ్ అధికారులు మరియు అధ్యాపకులు ప్రస్దంగించినరు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె అధికారులు డాక్టర్ రాజ్కుమార్ ,ప్రకాష్ ,గంగాధర్ ,ప్రకాష్, ప్రవీణ్ ,సత్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment