పశువైద్య శిబిరమం నట్టల నివారణ
రెబ్బన మండలంలోని తుంగడ లో మేకలు మరియు గొర్రలకు నట్టల నివారణ మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్ తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1527, గొర్రలు1762 నట్టల నివారణ మందులు వేయడం జరిగిందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మిబయి,మల్లయ్య, పార్వతలు , గోపాలకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment