పశువైద్య - నట్టల నివారణ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని గంగాపూర్ శనివారము మేకలు మరియు గొర్రలకు నట్టల నివారణ మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్ తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1473, గొర్రలు638 నట్టల నివారణ మందులు వేయడం జరిగిందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్ ,మల్లయ్య, సిబ్బంది విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment