రెండవ రోజున చేరినా ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరామం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో రెండవ రోజున గంగాపూర్ ఇందిరానగర్ లలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో యూనిట్ 1,యూనిట్ 2 వివేకానంద జయంతిని జ్జరుపుకున్నారు. తరువాత రోడ్లను ఉద్చి పిచ్చి మొక్కలను తొలగించారు నీటి ఇంకుడు గుంత లను నిర్మించి
ప్రజలలో అవగాహనా కల్పించారు . ఈ కార్యక్రమములో ఎన్ ఎస్ ఎస్ అధికారి .డాక్టర్ రాజ్ కుమార్ ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్ . లెక్చరర్లు , శ్రీనివాస్ , అమరేందర్ , గంగాధర్ ,ప్రవీణ్ ,తదితరులు ఉన్నారు.
ప్రజలలో అవగాహనా కల్పించారు . ఈ కార్యక్రమములో ఎన్ ఎస్ ఎస్ అధికారి .డాక్టర్ రాజ్ కుమార్ ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్ . లెక్చరర్లు , శ్రీనివాస్ , అమరేందర్ , గంగాధర్ ,ప్రవీణ్ ,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment