Friday, 29 January 2016

దరఖాస్తు చేసుకోండి -------ఎం పి డి ఓ

లోన్ల కోసం దరఖాస్తు చేసుకోండి  -------ఎం పి  డి ఓ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  నిరుద్యోగ యువకులు లోన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలని రెబ్బెన ఎం పి  డి ఓ ఎం ఎ ఆలీం తెలిపారు . మైనార్టిలకు 2 యూనిట్లు ఉన్నాయని ఫిబ్రవరి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే విధంగా బి సి కార్పో రేషన్ గ్రూపుగా  యువకులు సంఘం రిజిష్ట్రేషన్ అయ్యి ఉండాలని , సుమారు 30 లక్షల వరకు లోను బ్యాంకు వారి ఆమోదముతో  మంజూర్ ఇవ్వ్వచ్చని అన్నారు .   


No comments:

Post a Comment