Sunday, 31 January 2016

కుక్కలా దాడిలో 7 గొర్రెలు మృతి -25 గొర్రెలు గాయాలు


కుక్కలా దాడిలో 7 గొర్రెలు మృతి -25 గొర్రెలు గాయాలు 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములోని వరదల గూడా కు చెందినా గురిజాల చెంద్రయ్య -తారా కు చెందినా గోర్రేలపై గురు వారం రాత్రి కుక్కలు దాడి చేయాగా 7 గొర్రెలు మృతి చెందగా , 25 గొర్రెలు గాయ పడ్డాయి . గురు వారం రాత్రి ఎక్కడి నుండి కుక్కలు వచాయో కాని మా పాలిట  శాపంగా మారాయని చెంద్రయ్య ,తారలు లబో దిబో అంటూ ఏడ్చారు . ఈ విషయాన్ని రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ కు తెలిపారు .ఆయన స్పందుస్తూ వెంటనే పశువుల డాక్టర్ సాగర్ కు ఫోన్ చేసి వెంటనే పంచనామా చేయాలని , రిపోర్టు ను పంపిచాలని తెలిపారు. ఈ రిపోర్టు వచ్చిన తరువాత సబ్ కలెక్టరుకు పంపించి నష్ట పరిహారము వచ్చేల  చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ పల్లెలలో రైతులు,  పశువుల పెంపకపుదారులు జాగ్రతగా పశువుల కొట్టములలో ఉంచాలని అన్నారు .    

నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీస్తుంది ----సి ఐ కరుణాకర్

నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీస్తుంది ----సి ఐ  కరుణాకర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని తీస్తుందని తాండూర్ సి ఐ కరుణాకర్ అన్నారు .భద్రత వారోత్సవలోల భాగంగారెబ్బెన లో ని విశ్రాంతి భవనములో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో తాండూర్ సి ఐ కరుణాకర్ మాట్లాడారు. వాహనదారులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, తగిన  వాహన పత్రాలు ,డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని లేనివారికి  లారీ యజమానులకు జరిమానా, లారీని సీజ్ చేస్తామని సూచించారు.ద్వి చక్ర వాహన దారులు మద్యం సేవించి వాహనం నడపరాదని పేర్కొన్నారు . మొదటి సారి పట్టు బడితే 5రోజులు జైలు శిక్ష , రెండవ సారి ఒక నెల జైలు శిక్షతో పాటు లైసంసు సస్పెన్షన్ చేస్తామని అదేవిదంగా మూడవ సారి పట్టు బడితే పూర్తిగా లైసెన్సు రద్దు చేస్తామని అన్నారు అటోడ్రైవర్లు ముందు సీటులో ఎవరిని కూర్చపెట్టకూడదనితెలిపారు. పోలీస్ సిబ్బంది,  వాహనదారులు లారి యజమానులు పాల్గొన్నారు 

Friday, 29 January 2016

దరఖాస్తు చేసుకోండి -------ఎం పి డి ఓ

లోన్ల కోసం దరఖాస్తు చేసుకోండి  -------ఎం పి  డి ఓ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  నిరుద్యోగ యువకులు లోన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలని రెబ్బెన ఎం పి  డి ఓ ఎం ఎ ఆలీం తెలిపారు . మైనార్టిలకు 2 యూనిట్లు ఉన్నాయని ఫిబ్రవరి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే విధంగా బి సి కార్పో రేషన్ గ్రూపుగా  యువకులు సంఘం రిజిష్ట్రేషన్ అయ్యి ఉండాలని , సుమారు 30 లక్షల వరకు లోను బ్యాంకు వారి ఆమోదముతో  మంజూర్ ఇవ్వ్వచ్చని అన్నారు .   


కార్మికుల వైద్య తేదిలలో మార్పు --- డి జి ఎం

సింగరేణి దిగి పోయిన కార్మికుల వైద్య తేదిలలో మార్పు --- డి జి ఎం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  సింగరేణి సంస్తలో పని చేసి దిగి పోయిన కార్మికులకు కార్పోరేట్ వైద్య సదుపాయం తేదిలలో స్వల్ప మార్పులు చేసి నట్లు బెల్లం పల్లి ఏరియా డి జి ఎం జె చితరంజన్  కుమార్ తెలిపారు .గతములో జనవరి 20 కి బదులు ప్రస్తుతం సింగరేణి సంస్థ చివరి తేదిని ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 20 వరకు పొడగించడం జరిగిందని పేర్కొన్నారు . ఈ విషయాన్ని సంస్థలో పని చేసి దిగి పోయినా కార్మికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు . 

సబ్ స్టేషన్ రోడ్ ను పట్టించుకొనే వారే లేరా ...

సబ్ స్టేషన్ రోడ్ ను పట్టించుకొనే వారే లేరా ... 
( సబ్ స్టేషన్ రోడ్డు ఫైల్ వర్షాకాలపు ఫోటో  )
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ప్రధాన రోడ్ అయిన సబ్ స్టేషన్ రోడ్ పట్టించుకొనే వారే లేరా అని విద్యార్థుల తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు . గత గ్రామ సభ లో సభ్యులు తీర్మానం చేయాలని తెలిపారు . అయిన ఎంత వరకు రోడ్ కు మోక్షము లేదని వారు పేర్కొన్నారు . ఆ రోడ్ కు రెబ్బెన ప్రాథమిక పాటశాల , విద్యుత్ సబ్ స్టేషన్ , అంగాన్ వాడి కేంద్రము,సాయి విద్యాలయం ప్రైవేటు పాటశాల  ఉన్నాది . ఈ రోడ్ తో ఎప్పుడు విద్యార్థులు , రైతులు , ప్రజలు నడుస్తూ బిజీ బిజీ గా  ఉంటుంది . వర్షా కాలము లో మాత్రం చెప్పనక్కర్లేదు . చెప్పులు చేత్తో పట్టుకొని నడాల్సిందే . గ్రామ సభ లో మండల తెలుగు దేశం అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ సబ్ స్టేషన్ రోడ్ సమస్యను గ్రామా అధికార్లకు తెలిపారు . దీని పై  తీర్మానం కూడా చేశారు . ఐన ఇంత వరకు గ్రామా దికార్లు పట్టించుకోక పోవడము శోచనీయము అంటున్నారు ప్రజలు .

గిరిజన యునివర్సిటిని ఈర్పాటు చేయాలి

ఆదిలాబాద్ జిల్లాలోనే  గిరిజన యునివర్సిటిని ఈర్పాటు చేయాలి ---అఖిలపక్షం

                                  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నా ఉట్నూర్ లోనే గిరిజన ఉనివర్సితిని ఏర్పాటు చేయాలనిఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ ,  తె.ధ.ఫా మండల అధ్యక్షుడు  మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఎ ఐ  వై యఫ్ జిల్లా ఉపద్య్హక్షులు బోగే ఉపేందర్ బోగే ఉపేందర్ లు అన్నారు .  అఖిల పక్షం ఆధ్వర్యములో గురువారము  డిప్యూటి తహసిల్దార్ రామ్ మొహెన్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు అఖిల పక్షం సిద్ధంగా ఉన్నారని అన్నారు   కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు  అన్నారని ఆదిలాబాద్ జిల్లలో 18 జిరిజనులే ఉన్నారని వారిలో సుమారు 2 లక్షాల పైగా గిరిజన విద్యార్ధులు ఉన్నారని అన్నారు గతంలోనే ఉట్నూర్ లో 400 ఎకారాల ప్రభుత్వ భూమిని గుర్తించారని అన్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయాలనీ చుస్తే అఖిల పక్షం నాయకులు  ఉద్యమాల నిర్వహిస్తామని అన్నారు జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో అజ్మీర రమేష్ , లావుడ్య  రమేష్ , గోగార్ల రాజేష్,మడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నరు.

Wednesday, 27 January 2016

మహిళా ఉద్యోగుల ను సన్మానించాలి -టి బి జి కె ఎస్

మహిళా ఉద్యోగుల ను సన్మానించాలి -టి బి జి కె ఎస్ 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) వి ఆర్ ఎస్ మహిళా ఉద్యోగుల ను వెంటనే సన్మానించాలని టి బి జి కె ఎస్ కేంద్ర కార్య దర్శి ఎం శ్రీనివాస రావు అన్నారు . భూద వారము ఆయన మాట్లాడుతూ సివిల్ డిపార్ట్ మెంట్ ఏరియా హాస్పిటల్ మహిళా ఉద్యోగులు విరమణ పొందిన సన్మానించాక పోవడం శోచనీయము అన్నారు . 5 సం "లు సర్వీసు కోల్పోయి పదవిని వదిలి పెట్టారని , గతములో లేని విదంగా టి బి జి కె ఎస్ సింగరేణి యాజమాన్యం తో  నిధులు కేటాయింపు జేశామని ఆయాన అన్నారు. 2 నెలలు దాటినా వారిని సన్మానించాక పోవడం ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమే అన్నారు . మిగిలి ఉన్నా మహిళా ఉద్యోగుల్ని వెంటనే సన్మానించాలని ఆయన డిమాండ్ చేశారు . నాయకులు రాజు పి  శంకర్ కుమారా స్వామీ కొండ సత్తయ్య లు పాల్గొన్నారు 

ఉత్తమ లెక్చరర్ కు ఘనంగా సన్మానం

ఉత్తమ లెక్చరర్ కు ఘనంగా సన్మానం 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల లోని  జూనియర్ కలశాలో బాటని  అధ్యపకురాలు  శాంత కు రెబ్బెన జూనియర్ కలశాల బృందం బుధ వారము ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కళాశాలలో శాంత విద్యార్థులకు ఎన్నో సేవలు చేశారని బాట ని లో విద్యార్థులకు ఎన్నో మెలుకువలు నేర్పారని అన్నారు . జూనియర్ కలాశాలనుండి ఉత్తమ లెక్చరర్ గా  ఎంపిక కావడము  ఎంతో గర్వాకారము అన్నారు . ఈ కార్య క్రమములో గంగాధర్ ప్రవీణ్ అతీయ రాజు కుమార్ ప్రకాష్ వనమల మల్లేశ్వరి మంజుల రామారావు వెంకన్న తదితరులు పాల్గొన్నారు 

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు

సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు - ఏఐటీయూసీ బోగే ఉపేందర్‌
(రెబ్బెన వుదయం ప్రతినిధి); సింగరేణిలో గత 15 సం,, నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టరు మార్చినంత మాత్రన కార్మికులను మర్చరాదని ,కార్మికుల సకల జనుల సమ్మె  వేతనాలు చెల్లించాలని సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు ఏఐటీయూసీ బోగే ఉపేందర్‌ అన్నారు. ఆదివారం రెబ్బెన గోలేటి ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసినా  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వడ్డీతో సహా వేతనాలు చెల్లించాలని, తెలంగాణ ఇంక్రిమెంట్‌ బేసిక్‌కు కలపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్టంలో నిస్వార్ధంగా 35 రోజులు పాటు సమ్మెలో పాల్గొన్న  కాంట్రాక్టు కార్మికులకు  వేతనాలు ఇవ్వాలని,కార్మికులు ఒకానొక సమయంలో ఉపసలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినది.  బెల్లంపల్లి ఏరియ గోలేటిలో సివిల్ అధికారుల నిర్లక్షంతో కంట్రాక్టర్ కార్మికులకు సరైన కాలంలో వేతనాలు అందడం లేదని,అలాగే కంట్రాక్టర్ పెరిగిన వేతనాలు ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రి అవసరం కొరకు పుస్తకాలు అందరికి ఇవ్వాలని అన్నారు ఇప్పటికి అయినా సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టి బి జి కే స్ సింగరేణి యాజమాన్యంమీద ఒత్తిడి తెచ్చి కంట్రాక్టర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్, ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, సహాయ కార్యదర్శిలు అర్ మల్లేష్, కుమార్, రాంకుమార్ పాల్గొన్నారు.

Saturday, 23 January 2016

ఆదిలాబాద్ జిల్లా యువత కొసమె ఉద్యొగ మేల

ఆదిలాబాద్ జిల్లా యువత  కొసమె ఉద్యొగ మేల 
Inline image 1
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా నిరుద్యొగ యువతి యువకుల కోసమే ఉద్యోగ మేల నిర్వహిస్తున్నట్ళూ  బెల్లం పెల్లి ఎరియ జి ఎం కె రవిసంకర్  తెలిపారు .షని వారం జి ఎం రవి షంకర్ విలెకర్ల సమావేశముళో      మాత్లాదుతు     జిల్లాలొ ఉన్నా భునిర్వసిథులు , త్రైబల్ ,  ఉన్నత చదువులు చదివిన వారి కొసం ఈ జాబ్ మెళా నిర్వహిస్తున్నత్లు పెర్కొన్నారు . ఈ జాబ్ మెల్లా లొ 22 కంపెనీలు వస్తున్నాయని , 18 - 32 సమవ్త్సరాలు ఉందాలని ఆదార్ కార్ద్ , రెషన్ కర్ద్ , 4 ఫొతొలు ఒరిజినల్ సర్తిఫికెత్లథొ , జిరాక్ష్ కపీలతొ హాజరు కావాలని అన్నారు . షిక్షణ  కాలం లొ ఎలాంతి వేథనాలు  ఇవ్వబదవని తెలిపారు . జిల్లాలొ ఎస్సెస్సి , ఇంతెర్ , దిగ్రీ , పి జి ,ఐ తి ఐ , దిప్లొమ , ఇంజనీరింగ్ , అబ్యర్థులు థమ సర్తిఫికెత్లతొ ఈ నెల 31 ,ఫిబ్రువరి 1 న గొలెతి లొని సి ఈ ఆర్ క్లబ్ లొ ఇంతర్వీలు నిర్వహించబదథయాని అన్నారు , సింగరెణీ  చరిథ్రలొమొదతి సారిగా సింగ రెణీ ఆణి ముథ్యాలు - ఉద్యొగ మేలా నివహిస్తొందని అన్నారు , ఈ కర్య క్రమములొ ఎస్ ఒ తు జి ఎం కొందయ్య , ది జి ఎం చిత్త రంజన్ కుమర్ , దిప్యుతి పి ఎం రజెష్వర్ , ఇ ఈ ది యొహాను లు పాల్గొన్నారు ,   

రోహిత్‌ ఆత్మహత్య కు కారకులైన వారిపై ఎస్సి ఎస్టి అట్రసిటీ కేసులు

రోహిత్‌ ఆత్మహత్య కు కారకులైన వారిపై ఎస్సి ఎస్టి అట్రసిటీ కేసులు : 
సి పి యం డివిజన్ కమిటీ సభ్యులు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య కు కారకులైన బందరు దత్తాత్రేయను , కేంద్రమంత్రి స్మృతి ఇరాని ని వెంటనే ఎస్సి ఎస్టి అట్రసిటీ కేసులు పెట్టి కటినం గా  శిక్షించాలని రెబ్బెన మండల కేంద్రం లోని సి పి యం  ఆధ్వర్యములో ఆసిఫాబాద్ డివిజన్ కమిటీ సభ్యులు శనివారము రోజున స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన వ్యక్తం చేసారు .  ఈ సందర్భంగా డివిజన్ కమిటీ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ మతం మత్తులాంటిదని, మను వాదాన్ని ,దాని సాహిత్యాన్ని తగలబెట్టాలని కోరిన గొప్ప నాయకుడని కొనియాడారు. కానీ ఈరోజుల్లో హిందుమతోన్మదులు చెలరేగి దళితులపై దాడులు చేస్తున్నారు. రోహిత్ 'నేను దళితునిగా పుట్టడం నేరమా' అని మానసికంగా ఎంతో ఆవేదన చెందాడని, బి జె పి  అధికారం లోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. రోహిత్ చేసుకున్నది ఆత్మహత్య కాదని అది బి జె పి కేంద్రమంత్రులు చేసిన హత్యగానే పరిగణించాలని వారు ఈ సందర్భం గా డిమాండ్ చేసారు.   ఈ కార్యక్రమం లో ఇప్ప ప్రసాద్ , సుధాకర్ సి ఐ టి యు నాయకులు , దుర్గం మల్లు బై,ఎస్ కె సహెర బేగం , ఎస్ కె రజీయాలు  పాల్గొన్నారు



Friday, 22 January 2016

స్వచ్చ పాటశాలకు పురష్కారం అందచేత

స్వచ్చ  పాటశాలకు పురష్కారం అందచేత 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని పులికుంట మండల ప్రాథమిక పాటశాలలో  విద్యార్థులకు ఆట వస్తువులు మరియు వస్తుసామాగ్రి రెబ్బెన  ఉప తహసిల్దార్ అందజేశారు. ఈ పాటశాల మండలంలొని స్వచ్చ పాటశాలగా అంపిక  అయిన సందర్బంగా రెబ్బెన ఎం పి పి కర్నాథం సంజీవ్  కుమార్ మరియు  జెడ్ పి  టి సి అజ్మీర బాపురావు రెబ్బన తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎం ఇ ఒ వెంకటేశ్వరస్వామి  ఈ  పురాష్కరంను పులికుంట మండల ప్రాథమిక పాటశాల ప్రధానోపాధ్యాయుడు తొడబింది  శ్రీనివాస్ కు  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ప్రభుత్వ పాటశాలను ఈ రకముగా అభివృద్ధి చేసినా ప్రధానోపాధ్యాయుడును అభినందిచారు. ఇంకా పాటశాలను అభివృద్ధి వైపు నడిపించాలని మండలంలోని పులికుంట పాటశాలను ఆదర్శంగా తీసుకోని సాధనకు తోడ్పుడాలని వారు అన్నారు  ఈ కార్యక్రమంలో పాటశాల  ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాస్, ఉపాద్యాయుడు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ శ్రీమతి  గజ్జెల సుశీల  పాటశాల చైర్మన్ పొశమల్లు , టిఆరెస్ నాయకులు  కుందారపు శంకరమ్మ , చెన్న సోమశేఖర్,   రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.

Thursday, 21 January 2016

రెబ్బెనలో ప్రేమ పెళ్లి చేసిన గ్రామ పెద్దలు

రెబ్బెనలో  ప్రేమ పెళ్లి చేసిన గ్రామ పెద్దలు 


ప్రేమ పెళ్లి చేసిన గ్రామ పెద్దలు 
రెబ్బెన మండల కేంద్రములోని రామాలయములో ఓ ప్రేమ జంటకు గ్రామ పెద్దలు గురు వారము పెళ్లి చేశారు . నారాయణపూర్ కు చెందినా స్వప్న , ప్రమోద్ లు గత 3 సం,, గా  ఘాడంగా ప్రేమించుకుంటున్నారు . గురు వారము  తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి సమక్షములో పెళ్లి జరిగింది .ఈ పెళ్లి కి అమ్మాయి మేన మామ సంద శంకర్ , అమ్మాయి తండ్రి , టి డి పి  జిల్లా యువత అధ్యక్షుడు మోడెమ్ రాజా గౌడ్ , ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ , అబ్బాయి ,అమ్మాయి బంధువులు , గ్రామా పెద్దలు ఉన్నారు .  

వయోజనులకు విద్యనందించాలి -----ఎం పి డి ఓ

వయోజనులకు విద్యనందించాలి -----ఎం పి  డి ఓ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని తక్కళ్ళపల్లి గ్రామములో చదువు పై అవగాహనా సదస్సు గురువారం నాడు ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో యం పి  డి ఓ  యం  ఏ అలీం మాట్లాడుతూ ఉపాది హామీ మేట్లు రోజుకు అరగంట సమయం వెచ్చించి కనీసం సంతకం పెట్టి, అంకెలు గుర్తించే విధంగా ఉపాది హామీ  కూలీలను తాయారు చేయాలనీ అన్నారు. అంగన్ వాడి కార్యకర్తలు గర్భిని స్త్రీ లకు, పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు చుట్టుపక్కనవాళ్ళకి, సాక్షరభారత్ కార్యకర్తలు నిరక్షరాస్య వయోజనులకు విద్యను అందించాలని , ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని వాటి కోసం ప్రభుత్వం ఈ సందర్భం గా కోరారు. ఈ విధంగా మండలంలో నిరక్షరాస్యతను పారద్రోలచ్చని ఆయన అన్నారు. ఈ సదస్సు లో సాక్షర భారత్  కో-ఆర్డినేటర్ సాయిబాబా, ఐ సి డి ఎస్ సూపర్ వైసర్ లక్ష్మితక్కల్ల పల్లి ఫీల్డ్ అసిస్టెంట్, మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలు, సాక్షర భారత్ ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.


ఎ ఐ ఎస్ ఎఫ్ బిక్షాటన


ఎ ఐ ఎస్ ఎఫ్ బిక్షాటన 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రాష్ట్ర కమిటి పిలుపు మేరకు రెబ్బెన లో ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు బిక్షాటన చేశారు . ఈ సందర్భంగా ఎ ఇఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రసిదేండ్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ టి అర్ర్ ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మర్చిపొఇన్దని అన్నారు స్కాలర్షిప్పులు , ఫీజు రేయంబర్సు మెంటు 2000కోట్ల రూపాయలు బకాయీలు ఉన్నాయని ఎంతో మంది పేద విద్యార్థులు వీటి పైనే ఆధార పడ్డారని పేర్కొన్నారు విద్యాభ్యాసాన్ని మధ్యలోనే మానేసే పరిస్తి ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్పులు రియంబర్సుమెంటు విడుదల చేయక పొతే దశల వారిగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు . ఈ నెల 23 న కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్నట్లు ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో మండల కార్య దర్శి పూదారి సాయి కిరణ్ ఉపాధ్యక్షులు ప్రదీప్ పవన్ శేకర్ కృష్ణ ప్రసాద్ సాయి రాజు తదితరులు పాల్గొన్నారు . 

నిరక్షరాశ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

నిరక్షరాశ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి 

రెబ్బెన మండలం లోని గోలేటి లో చదువు పై అవగాహనా సదస్సు బుదవారం నాడు ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో యం పి  డి ఓ  యం  ఏ అలీం మాట్లాడుతూ ఉపాది హామీ మేట్లు రోజుకు అరగంట సమయం వెచ్చించి కనీసం సంతకం పెట్టి, అంకెలు గుర్తించే విధంగా ఉపాది హామీ  కూలీలను తాయారు చేయాలనీ అన్నారు. అంగన్ వాడి కార్యకర్తలు గర్భిని స్త్రీ లకు, పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు చుట్టుపక్కనవాళ్ళకి, సాక్షరభారత్ కార్యకర్తలు నిరక్షరాస్య వయోజనులకు విద్యను అందించాలని ఈ సందర్భం గా కోరారు. ఈ విధంగా మండలంలో నిరక్షరాస్యతను పారద్రోలచ్చని ఆయన అన్నారు. ఈ సదస్సు లో సాక్షర భారత్  కో-ఆర్డినేటర్ సాయిబాబా, ఐ సి డి ఎస్ సూపర్ వైసర్ లక్ష్మి, గోలేటి ఫీల్డ్ అసిస్టెంట్, మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలు, సాక్షర భారత్ ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. 

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి -----ఎ ఐ టి యు సి

వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి -----ఎ ఐ టి యు సి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు వెంటనే అమలు పరచాలని ఎ ఐ టి సి గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు . గోలేటి లోని జి ఎం కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు . గోలేటి 1 ఎ గనిని పూర్తి స్తాయీలో నడిపించాలని , కాంట్రాక్ట్ కార్మికులకు హాయ్ పవేర్ కమిటి వేతనాలను ఇవ్వాలని , కన్త్రాక్కారు మారిన కార్మికులు మారవద్దని తెలిపారు .కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు .  ఈ ధర్నా లో నాయకులూ ఎం లక్ష్మి నారాయణ నరసింహా రావు ఎం రామ రావు సోకాల శ్రీనివాస్ బి జగ్గయ్య ఎం శేషు ఎస్ సంపత్ రావు వెంకటేష్ శివ రావు ప్రకాష్ బిక్షమయ్య సత్యనారాయణ నరసింహ స్వామీ బోగే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 

విచారణ జరిపి శిక్షపడేలా చూడాలి ------ ---ఎ ఐ ఎస్ ఎఫ్

విచారణ జరిపి శిక్షపడేలా చూడాలి ------ ---ఎ ఐ ఎస్ ఎఫ్



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య పై పారదర్శకంగా విచారణ జరిపింఛి శిక్ష పడేలా చూడాలని ఎ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యములో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని మంగళవారము ఇచ్చారు . ఈ సందర్భంగా ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు దుర్గం రవీందర్ మాట్లాడుతూ బీజేపీ మంత్రి దత్తాత్రేయ ఉత్తరం రాయడంతోనే యూనివర్సిటీలో వివాదం చెలరేగిందని, దాంతో సస్పెన్షన్‌కు గురైన రోహిత్‌ మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎస్సి ఎస్టి అట్రాసిటి కేసులు పెట్టి వారిని మంత్రి పదవి నుండి తిలగించాలని వారు డిమాండ్ చేశారు . ఈ కేసు పై సీబీ సీఐడీచే విచారణ జరిపించి రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎ ఇఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పుదరి సాయి ఉపాధ్యక్షులు ప్రదీప్ నాయకులు నరేష్ సాయి శ్రావణ్ విద్యార్థులు పాల్గొన్నారు  

Monday, 18 January 2016

మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూపు ---రితిష్ రాథోడ్

మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూపు ---రితిష్ రాథోడ్


తెలుగు దేశం పార్టి హయములో ప్రజలకు ఎన్నో సంక్షేమా పతకాలు ప్రవేశ పెట్టిందని కానీ ఇప్పుడు ప్రజలు గందర గోలములో ఉన్నారని  టి డి పి  రాష్ట్ర కార్యదర్శి రితిష్ రాథోడ్ అన్నారు , సోమవారము . ఎన్ టి ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . 20 వ ఎన్.టి.రామరావు వర్దంతి సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదరిశి  రితిష్ రాథోడ్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూస్తున్నారని తెలిపారు టి డి పి  హయాములో ప్రజలకు అందుబాటులో ఎన్నో సంక్షేమ పతకాలు పెట్టారని  రోడ్లు మండలానికో జూనియర్ కళాశాల తదితర సంక్షేమ పతకాలతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు అనంతరం రక్తదాన శిభిరాని నిర్వహించారు . అన్నదాన కార్యక్రమము నిర్వహించారు . 21 వ సశ్రీ రక్త దానం చేసిన వినోద్కుమార్ జైస్వాల్ ను నాయకులు ఘనంగా సన్మానించారు , ఈ కార్య క్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం , సిర్పూర్ ఇంచార్జి రావి శ్రీనివాస్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి , మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , నాయకులు మాణిక్యా రావు , అజయ్ జైస్వాల్ , అజ్మీర రమేష్ , టి రాజేశ్వర్ , నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వ పతకాలను ప్రజల్లోకి తీసుకేల్లాలి --పౌడేల్

కేంద్ర ప్రభుత్వ పతకాలను ప్రజల్లోకి తీసుకేల్లాలి --పౌడేల్  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తిసుకేల్లల్సిన భాద్యత కార్య కర్తలపై ఉందని ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ జె బి పౌడేల్  ఆన్నారు . రెబ్బెన లో ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశములో ఆయన ఆదివారం  మాట్లాడారు . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజల అభివృద్ధి కోసం జన ధన్ ,యోజన , ప్రాధాన్ మంత్రి ముద్రణ బ్యాంకు , మెకిన్ ఇండియా పథకాలతో యువత పారిశామిక రంగములో మున్డుకేల్లాలని ఆయన అన్నారు . తెలంగాన రైతుల కరువు సహాయార్థం పంతభీమ పథకం రోడ్ల అభివృద్దికి 41 వేలు ప్రకటించారని అన్నారు . సంక్షేమ పథకాలను పజస్ల్లోకి తీసుకెళ్ళడానికి కార్య కర్తలు సైనికుల్ల పని చేయాలని తెలిపారు . బి జె పి  పార్టిని జిల్లాలో నలు మూలాల బలోపితం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు కేసరి ఆంజ నేయులు గౌడ్ , గుల్బం     చేక్రపాని , రాచ కొండ రాజు , వాసాక లోకాజి , కుందారపు బాలకృష్ణ , మల్రాజు రాంబాబు , పుదరి రమేష్ , తిర్యాని అధ్యక్షుడు మడవి సీతారాం లు పాల్గొన్నారు

Sunday, 17 January 2016

ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిక్షణ శిభిరాలు

ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిక్షణ శిభిరాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ఆదివారం రోజున గంగాపూర్ ,ఇందిరానగర్ లలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ  యాన్ యస్ యస్ యూనిట్  1 యూనిట్ 2 శిబిరలు ఏడు రోజుల శిబిరాలు  ముగిశాఈ .ఈ కార్యక్రమంలలో హరిత హారం ,మెడికల్ క్యామ్పులు నిర్వహించారు.గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు సర్పంచ్ వెంకటమ్మ ,ఉపసర్పంచ్ , శ్రీధర్ ,   శ్రీనివాస్ ,వార్డ్ మెంబెర్స్ భరద్వాజ్,వినోద్,ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్, రాజ్ కుమార్. వీరితో  పాటు కళాశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వర్,ప్రొగ్రమ్మె అధికారులు ,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు

పోలిస్ స్టేషన్ ను తనిఖి చేసిన డి ఎస్ పి

పోలిస్ స్టేషన్ ను తనిఖి చేసిన డి ఎస్ పి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన పోలిస్ స్టేషన్ ను ఆదివారం బెల్లంపల్లి డి ఎస్ పి  రమణ రెడ్డి తనిఖి చేశారు . ఈ సందర్భంగా ఆయన పోలిస్ స్టేషన్ రికార్డులను తనిఖి చేశారు . స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిసిలించారు . పోలీసులు తాము పని నిర్వహణలో ఉన్నపుడు బాధ్యతాయుతంగా, పిర్యాదులు వస్తే ఎప్పటి కప్పుడు పరిస్కరించేవిదంగా చూడాలని అన్నారు . ఈ తనిఖి లో   తాండూర్ సి ఐ కరుణాకర్ , రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ లు ఉన్నారు 

పోలియో చుక్కలను ప్రారంభించిన ఎం పి పి

పోలియో చుక్కలను ప్రారంభించిన ఎం పి  పి  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) పోలియోనివారణలో భాగంగా చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమం  రెబ్బెన మండలములో ఆదివారము చేపట్టారు రెబ్బెన గ్రమపంచాయాతిలో స్తానిక ఎం పి  పి  కార్నాతం సంజీవ్కుమార్ , సర్పంచ్ పెసర వెంకటమ్మ లు పల్స్ పోలియో ను ప్రారంభించారు , 2 సంవత్సరాల బాబుకు పోలియో చుక్కలు వేశారు ,. గోలేటి , వంకులం , నమ్బాల , తున్గేడ , పోతపల్లి , నారాయణ పుర , కొండపల్లి  వివిధ గ్రామాల ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రధాన కూడళ్ల వద్ద పోలియో సామాగ్రితో ఉండి చిన్నారులకు చుక్కల మందులు వేశారు , ఈ కార్యక్రమములో డాక్టర్ సరస్వతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు 

Saturday, 16 January 2016

బోర్ వెల్ ప్రారంబోత్సవం

                                    బోర్ వెల్  ప్రారంబోత్సవం 

రెబ్బెన (వుదయం ప్రతినిధి) మండలంలోని ఇందిరా నగర్ గ్రామంలో న్యూ లైఫ్ ఎ.జి. చర్చి దగ్గర ఓయాసిస్ వరల్డ్ మినిస్ట్రీస్ వారు ప్రజల సౌకర్యార్థం ఒక వాటర్ బోర్వేల్  వేయించినట్లు స్తానిక సంఘ కాపరి ఫాస్టర్ సి. హెచ్ . కరుణకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తె రా స  తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ బోర్వెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  బొడ్డు ప్రసాద్, బొడ్డు శ్రీనివాస్, తెరాస టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్, చిరంజీవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

యన్. టీ. ఆర్. 20వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బన లో రక్తదా నం

యన్. టీ. ఆర్. 20వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బన లో రక్తదానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల తే.దె.పా. ఆద్వైర్యంలో18 తేది సోమవారం రోజున స్వర్గీయ యన్ టీ ఆర్ 20వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బెన డమంల కేంద్రంలో మండల తే.దె.పా ఆద్వైర్యంలో  అన్నదాన కార్యక్రమము మరియు  రక్త దానం క్యాంప్ రెడ్ క్రాస్ సొసైటి  ఆద్వైర్యంలో  నిర్వహించబదుతుందని తే.దె.పా. మండల అద్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్ శనివారం విలేకరుల సమావేశములో తెలిపారు, ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా అధ్యక్షుడు తే.దె.పా. బోడె జనార్దన్ ,జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి, రాష్ట్ర  తే.దె.పా నాయకులూ రితిష్ రాథోడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్డుల్ కలాం పాల్గొంటారని అన్నారు యన్ టీ ఆర్ 20వ వర్దంతి పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని అధిక సంఖ్యలో పార్టి కార్య కర్తలు ,ప్రజలు పాల్గొనాలని అన్నారు  ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీదర్ కుమార్, జిల్లా పార్టి అదికార ప్రతినిది కనగాల మాణిక్ రావు, ప్రధాన కార్యదర్శి అజయ్ జైశ్వాల్ అజ్మీర రమేష్ తదితరులు పాల్గొన్నారు 

మండలంలో క్రికెట్ పోటీలు ప్రారంభం


                                      మండలంలో క్రికెట్ పోటీలు ప్రారంభం   


రెబ్బెన మండలంలోయంపిపి  సంజీవ్ కుమార్ శుక్రవారం రోజున ప్రారంబించారు ముందుగా బొడ్డు వినయ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిముషాలు మౌనం పాటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకా శరీర ధారుడ్యాన్ని పెంచుతాయని అన్నారు మృతుడు బొడ్డు వినయ్ కుమార్ తన అవయవాలను దానం చేసి మరో ముగ్గురికి ప్రాణం పోసిన మహా గొప్ప మనిషి అని  అతనిని ఆదర్శం,గా తీసుకోవాలని అన్నారు మృతుడి తల్లిదండ్రులు, ఎస్ ఐ దారం సురేష్ ,యంపిపి సంజీవ్ కుమార్ , సర్పంచ్ పెసరి వెంకటమ్మ ,మధునయ్య ,సొల్లు లక్ష్మి ,భారత్వాజ్, యం సుదర్శన్ ,రమేష్ పాల్గొన్నారు   

రెబ్బెనలో స్వచ్చ భరత్ పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమం

రెబ్బెనలో స్వచ్చ భరత్ పై ప్రజల్లో అవగాహనా కార్యక్రమం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన  మండలంలో శుక్ర ,శని వారం ఆరవ  రోజున యెన్.యెస్. యెస్. యూనిట్ 1,2 శిబిరం గంగాపూర్ ఇందిరానగర్ లలో  కొనసాగుతున్నాస్వచ్చ భారత్ కార్యక్రమం లో బాగంగా శుక్ర, శని వారం రోజున ఇంటి ఇంటా తిరిగి మరుగుదొడ్డి పై అవగాహన నిర్వహించారు. ఆర్థిక గణన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమములు  నిర్వహించారు. దాని వలన అనేక రోగాలు నుండి విముక్తి పొందవచ్చని ప్రజలకు సూచించారు  ఈ కార్యక్రమంలో ప్రోగ్రామే ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్, ప్రకాష్, గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 

రక్త దానం మహా గొప్పది - బెల్లంపల్లి ఏరియా జి.యం.రవిశంకర్

రక్త దానం మహా గొప్పది - జి.యం.రవిశంకర్ 



రెబ్బెన (వుదయం ప్రతినిధి)ప్రపంచములో రక్త దానము కన్నా గొప్పది ఏది లేదని బెల్లంపల్లి ఏరియా జి అర్ క్లబ్ ఎం రవి శంకర్ అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి సి యీ అర్ క్లబ్ లో సాయీ ప్రసాద్ జ్ఞాపకార్ధం శని వారం రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు   బెల్లంపల్లి ఏరియా  జి.యం.రవిశంకర్ మాట్లాడుతూ యువకులకు రహదారిపై వాహనాలు నడిపెటప్పుడు తగు జాగ్రత్తతో  ఉండాలని, ద్విచాక్రవహనం నడిపే వారు హేల్మేంట్ తప్పనిసరిగా ధరించాలని జి.యం. అన్నారు .ఒక్కరు రక్త దానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినవారు అవుతారని అన్నారు .సాయి ప్రసాద్ స్నేహితులు ఈ శిభిరం నిర్వహించడం హర్షనీయమన్నారు , ఈ సందర్భంగా గోలేటి కి చెందినా 30 మంది యువకులు రక్త దానం శేశారు. ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు  కొండయ్య , ఎ ఐ టి యు సి గోలేటి బ్రాంచ్ కార్య దర్శి ఎస్ తిరుపతి , టి బి జి  కె ఎస్ కేంద్ర సభ్యులు ఎం శ్రీనివాస రావు, టి డి ఫై మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, శిభిరం నిర్వాహకులు శ్రీనివాస్, సాహిత్, కౌశిక్, హర్ష, సత్విక్, లు ఉన్నారు ,  





Friday, 15 January 2016

అదృశ్య వ్యక్తి దుర్మరణం

అదృశ్య వ్యక్తి దుర్మరణం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలము లోని గంగాపూర్ గ్రామానికి చెందినా వాడయి లక్ష్మన్  ( 50 ) ఈ నెల 5 న అదృష్యమయ్యాడని కేసు నమోదు చేసుకోగా , గురు వారము గ్రామా సమీపములోని పట్టి చేన్లో చనిపోయీ ఉన్నట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు . ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు . 

ఐదవ రోజున ఎన్ యస్ యస్ శిబిరం

ఐదవ రోజున ఎన్ యస్ యస్ శిబిరం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన  డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నవేగోన్ గ్రమపంచయతిలో యాన్.యస్.యస్. శిబిరం ఐదవ రోజుకు చేరుకుంది పశు వైద్యశాల భవనానికి సున్నం వేసి ఇరుప్రక్కల ఉన్న చెట్లను తొలగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని ఎన్ యస్ యస్. ఇంచార్జ్ దేవాజి ,ఫణికుమార్ ,సంతోష్, నవీన్, గణేష్ పాల్గొన్నారు.

ఎన్ యస్ యస్ ర్యాలి

ఎన్ యస్ యస్ ర్యాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన  మండలంలో గురువారం నాలుగవ రోజున యెన్ .యెస్. యెస్. యూనిట్ 1,2 శిబిరం గంగాపూర్ ఇందిరానగర్లలో జోరుగా కొనసాగుథున్నాఈ గురువారం రోజున రెండు ఉనిత్లు కూడా మరుగుదొడ్డి అవగాహన ర్యాలి   నిర్వహించారు. ఆర్థిక గణన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమములు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామే ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ,ప్రకాష్,గంగాధర్,శ్రీనివాస్ పాల్గొన్నారు

రెబ్బెనలో సంక్రాంతి సంబురాలు

రెబ్బెనలో సంక్రాంతి సంబురాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన  మండలంలో మహిళలు ఉదయం నిద్రలేవగానే ఇంటిముందు ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టి  పూజలు  చేశారు .గొబ్బమ్మ అంటే లక్ష్మి స్వరూపం గా భావించి పసుపు కుంకుమతో పూలతో పూజ చేశారు. గోవులకు ప్రత్యక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.యువత బోగి రోజున బోగి మంటలు వేశారు .పిల్లలు పెద్దలు కొత్త కొత్త దుస్తులు వెసుకొన్నారు.  అదే  విధముగా రైతులు పడి పంటలు ఇంటికి వచ్చే మొదటి పండగ సంక్రాంతిగా   చెప్పవచ్చు . ప్రజలు పిండివంటలు చేస్తూగుమ గుమ  వాసనలతో నిండిపోయాయి పిలలు గాలి పటాలు ఎగుర వేస్తూ ఆనందముతో గడిపారు . .

Wednesday, 13 January 2016

వర కట్న వేదీంపూ పై కేసు నమోదు

 వర కట్న వేదీంపూ పై  కేసు నమోదు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గోలేటి కి చెందినా బండారి జయ లక్ష్మి భర్త శివ ప్రసాద్ గత కొంత కాలంగా అనందగా వరకట్నం తేవాలని వేదిస్తున్నండులకు శివ ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు . గత 4 సంవస్త్రరాల క్రితం బెల్లంపల్లి కి చెందినా శివప్రసాద్ తో పెళ్లి అయ్యిందని , అతని తల్లి మాటలు విని 1 లక్ష రుయాలు తెమ్మని ప్రతి రోజు వేదిస్తూ హింసిస్తున్నాడని , జయ లక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యోతు చేస్తున్నట్లు ఎస్ ఐ సురశ్ తెలిపారు , 


మండల స్తాయి క్రీకేట్ పోటీలు

మండల స్తాయి క్రీకేట్ పోటీలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండల కేంద్రము లో బొద్దు వినయ్ కుమార్ స్మారకార్థం మదాల స్తాయీ క్రీకేట్ పోత్వీలు ఈ నెల 15 నుండి 22 వరకు నిర్వహిన్చాబదతాయని నిర్వాహకులు జె అమిత్ , అంకం పాపయ్య లు తెలిపారు . వినయ్ తన అవయాలను దానం చేసాడని తన పేరుమీదనే పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు . ఎంట్రీ ఫీజు 500 రూపాయలు ఉంటుందని , మొదటి విజేతకు 6000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. వివరాల కోసము 9014966023 , 7287914347 ఫోన్  నెంబర్లకు సంప్రదించాలని వారు కొరారు.  

మూడవ రోజుకు చేరుకున్న శిబిరాలు

మూడవ రోజుకు చేరుకున్న శిబిరాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో బుధవారంమూడవ  రోజున  గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెబ్బెనఎన్ యస్ .యస్  యూనిట్ 1 యూనిట్ 2  గంగాపూర్ మరియు ఇందిరానగర్ లో   మెడికల్  క్యాంపు ను  నిర్వహించి ఇంకుడు గుంతలను తవ్వినారు .అటు పిమ్మట  జీవన విధానం గురించి ప్రొగ్రమ్ అధికారులు మరియు అధ్యాపకులు  ప్రస్దంగించినరు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె అధికారులు డాక్టర్ రాజ్కుమార్ ,ప్రకాష్ ,గంగాధర్ ,ప్రకాష్, ప్రవీణ్ ,సత్యం మరియు  విద్యార్థులు పాల్గొన్నారు .   

Tuesday, 12 January 2016

మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలి --బొంగు నరసింగ రావు

మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలి --బొంగు నరసింగ రావు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గ్రామాలలో ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించడం లేదని మాజీ ఎం ఫై టి సి ,ఎం ఆర్ ఫై ఎస్ మండల అధ్యక్షుడు బొంగు నర్సింగరావు అన్నరు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటికో మరుగు దొడ్డి నిర్మించాలని అదేశాలున్నా అధికార్ల నిర్లక్ష్యం తో ప్రభుత్వ పతకాలు నీరు కారి పోతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకున్న్న విచారణ పేరుతొ బిల్లులు ఇవ్వడంలో ఆలస్యము చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . అధికార్లు ప్రజలను కార్యాలచుట్టు తిప్పిన్చ్యుకున్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సంభందిత అధిఉకారులు ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకొనే విదంగా చూడాలని తెలిపారు. .  

రెండవ రోజున చేరినా ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరామం

రెండవ రోజున చేరినా ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరామం  
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో రెండవ రోజున గంగాపూర్ ఇందిరానగర్ లలో  ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో యూనిట్ 1,యూనిట్ 2 వివేకానంద జయంతిని జ్జరుపుకున్నారు. తరువాత రోడ్లను ఉద్చి పిచ్చి మొక్కలను తొలగించారు నీటి ఇంకుడు గుంత లను నిర్మించి



 ప్రజలలో అవగాహనా కల్పించారు  . ఈ కార్యక్రమములో  ఎన్ ఎస్ ఎస్ అధికారి .డాక్టర్  రాజ్ కుమార్ ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్ . లెక్చరర్లు , శ్రీనివాస్ , అమరేందర్ , గంగాధర్ ,ప్రవీణ్  ,తదితరులు ఉన్నారు.



రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి

రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) వివేకానందా 153 జయంతి సందర్భంగా రెబ్బెనలో మంగళవారం నాడు ఇంఫ్యాక్ట్స్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో వివేకనందుకి పూలమమలలు వేశారు అనంతరం  అవయవ దానం చేసిన వినయ్ తల్లిదండ్రులకు అలాగే, 20 వ సారి రక్తదానం చేసిన జైశ్వాల్ వినోద్ కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిపి సంజీవ్ మాట్లాడుతూ ఒకరు రక్త దానం చేస్తే మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని , రక్త దానం చేయడానికి యువతీ యువకులు ముందుకు రావాలని, రక్తం దానం చేయడంతో ఎలాంటి హాని జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ హరినాధ్, కోఆర్డినేటర్ గొగర్ల శోభన్ బాబు, జడ్పిటిసి బాబురావు, ఎమ్మార్వో రమేష్ గౌడ్, , మాజీ ఎమ్మార్వో సుభాష్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఏమ్పిడివో ఎంఎ హలీమ్, ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని తదితరులు పాల్గొన్నారు.

ఎం ఫై డి ఓ కు వినతి పత్రం

ఎం ఫై డి ఓ కు వినతి పత్రం 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండములోని మేజర్ గ్రామపంచాయాథ్ లో పర్మినెంట్ కార్యదర్శి ని నియమించాలని గ్రామ సర్పంచ్ తోట లక్ష్మన్ సోమవారము వినతి పత్రాన్ని ఇచారు. పర్మినెంట్ కార్యదర్శి లెకపొవదముతొ గ్రామ సమస్యలకు తీవ్ర అంత రయము కల్గుతుందని ఆయన అన్నారు. విద్యార్థులకు , రైతులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుథున్నారని పెర్కొన్నారు. ఇప్పటికైనా పర్మినెంట్ కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ తెలిపారు.