దారి మ్తెసమ్మ గుడికి భూమి పూజ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 29 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ సమీపంలో గల దారి మ్తెసమ్మ గుడి కోసం శనివారం భూమి పూజ చేశారు. గత కొంతకాలం గా స్దానిక రెబ్బెన మండలము లొని త్రీవిలర్ & ఫోర్ విలర్ ఆటో ట్రాలీ సంక్షేమ సంఘంవారు మ్తెసమ్మ పూజలు చెస్తున్నారు అదే గ్రామానికి చెందిన గోగర్ల రమేష్ గూడి కోసం మూడు గుంటల భూమిని దానం చేయాడానికి ముందుకు రావడం తో గుడి నిర్మాణం చెప్పటినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పి టి సి అజ్మెర బాపు రావు ఎం పి పి కార్నధం సంజీవ్ కుమార్ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి వ్తెస్ చెర్మన్ కుందారం శంకర్మ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ. ఉప సర్పంచ్ బోమ్మినేని శ్రీధర్ నవీన్ కుమార్ జ్తేశ్వల్ చెన్నసోమశేఖర్ మోడెం సుధర్శన్ రాపర్తి అశోక్ పెసరు మధునయ్య మాడిశేటి శంకర్ రాపాల శ్రీనివాస్ సోల్లు లక్ష్మి కార్నధం పెంటయ్య చంద్రయ్య స్వరూప వివిధ మండలాలోని పూజారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment