ఆర్ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 24 ; (వుదయం ప్రతినిధి) ; కొమురం భీం జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆర్ ఆర్ ఎస్ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, అసిఫాబాద్ యజమానులు పి. రాకేష్ మరియు ఎల్. రాజేందర్ లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సౌకరాయాన్ని బట్టి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అయన తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజలనుండి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆర్ ఆర్ ఎస్ సంస్థ సభ్యులు పవన్ మాసాదే, ఇరుకుల్ల సంతోష్, మేథారి నగేష్, వరగరే ప్రతాప్, శ్రీనివాస్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment