సీత రామ కల్యాణోత్సవం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 05 ; మండల కేంద్రం లోని రెబ్బెన,గోలేటి శ్రీ కోదండ రామాలయం లో సీతా రాముల కళ్యానం అంగ రంగ వైబొగంగ జరిగింది మండలంలోని పలు గ్రామాలకు చెందిన బక్తులు అదిక సంక్యలో ఆలయానికి వచ్చి కళ్యాణ వైభోగాన్ని తిలకించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఈ కళ్యాణ మహొత్సవాన్ని తిలకించిన భక్తులకు సర్వ సుక శాంతులు కలుగుతాయని పండిత వర్యులు చెబుతున్నారు. స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహొత్సవంలో తహసిల్దార్ బండారి రమేష్ గౌడ్ జంటలు, నార్లపూర్ సుగుణాకర్ జంటలు, డిప్యుటు రేనేజ్ ఆఫిసర్ శ్రీనివాస్ జంటలు ఈ కల్యాణంలో పల్గొన్నారు . ఈ కళ్యాణ మహొత్సవంలో .ఎమ్ పి పి సంజీవ్ కుమార్, సిఐ మదన్ లాల్, ,ఆసిఫాబాద్ మార్కెట్ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, వైస్ ఎమ్ పి పి రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆలయ కమిటి సబ్యులు రాజేశ్వర్ రావు మోడెం సుదర్శన్ గౌడ్ , చెన్న సొమశెకర్, నట్రాజ్, అజయ్ జైస్వాల్, గజ్జెల సుశీల పలుగున్నారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి పల్లకి సేవ ఊరేగించారు.
No comments:
Post a Comment