Sunday, 30 April 2017

భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెర్ల మురళి

భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెర్ల మురళి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 30 ; (వుదయం ప్రతినిధి) ;  బారతీయ జనత పార్టీ కుమ్రంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఆసిఫాబాద్ కు చెందిన చెర్ల మొరళి ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నట్లు కొమ్రం భీం జిల్లా బాజాపా అద్యక్షుడు  జే బి పొడేల్ తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికయిన చెర్ల మొరళి మాట్లాడుతూ భాజాపా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామన్నారు. 2019 సంవత్సరం లొ అధికారమే లక్ష్యం గా ముందుకు సాగుతామన్నారు మోధీ నాయకత్వం దేశం అభివృద్ధి చెందు తుందన్నారు. తన ప్తె నమ్మకంతో తనకు జిల్లా ప్రధనా కార్యదర్శి గా ఎన్నికున్నందుకు జిల్లా అధ్యక్షుడు పొడేల్, కేసరి ఆంజనేయ గుడ్ ,బోవనగిరి సతీష్ బాబు, నమిత డాలీ, కృష్ణ కుమారి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

No comments:

Post a Comment