Thursday, 14 July 2016

పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి 

రెబ్బెన: జులై 14 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని పుంజుమ్మెరా గూడ గ్రామంలో ప్రథామిక పాఠశాలలో మౌలిక వసతులు సరిగ్గా లేవాని జె యం బి గిరిజన  ఆసిఫాబాద్ డివిజన్  కన్వినర్ చౌహన్ సంతోష్ పత్రిక ప్రకటనలో అన్నారు  పాఠశాల ఆవరణలో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి  అవుతున్నారు మరియు నీటి వసతులు సరిగ్గా లేనందుకు విద్యార్థులు    చేసుకుంటున్నారు పాఠశాలలోని పాడుబడిన  బావి నీళ్లు   తాగుతున్నారు  ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే బోరుబావి వేయించాలని   అని అన్నారు అదే విదంగా గంగాపూర్ లోని కస్తూర్భా  గాంధీ బాలికల విద్యాలయం లోని పాఠశాలల చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాలని అదే విదంగా పిల్లలకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు 50 నుండి 150 కు పెంచాలని జె యం బి గిరిజన సేవా సంఘం కోరారు.

No comments:

Post a Comment