Sunday, 24 July 2016

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు


హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో హరితహారం రెండవ విడతలో భాగంగా గ్రామ ప్రజలతోపాటు స్థానిక ఎం ఆర్ ఓ బండారి రమేష్ గౌడ్ మొక్క లను నాటారు ఈ సందర్బంగా ఎం ఆర్ ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పరిమళిస్తుందాని ,దింతో ప్రజలు కరువు కాటకాలను  అధిగమిస్తారని అన్నారు . ప్రతి గ్రామపంచాయితీలో 40 వేల మొక్కలను నాటి హరిత తెలంగాణకు పాటుపడాలని ఆయన తెలిపారు. మరియు ఈకార్యక్రమంలోమండలవిద్యాశాఖఅధికారి వెంకటస్వామి,దోనెబాపుతో పాటు పలువురు సర్పంచులు,ప్రజలు పలుగున్నారు.

No comments:

Post a Comment