యూ పిఎస్ స్కూల్ లో విద్య కమిటీ ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని పాఠశాలలో శనివారం విద్యాకమిటీ ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో కమిటీ చైర్మన్ గా షైక్ నిజామొద్దీన్ ఎన్ని కయ్యారు .ఉప చైర్మన్ గా కొండగుర్ల భావన ,కో ఆప్షన్ మెంబెర్ గ శ్రీ బొమ్మినేని శ్రీధర్ ,సత్రపు సత్తయ్య గా ఎన్నుకొన్నారు . ఈ సందర్బంగా ఈ ఎన్నికలో సమావేశం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమశేఖర్ , విద్యార్థులు తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment