ప్రజలు కోసం పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని ఎడవెల్లి గ్రామలో జన మైత్రి సభ ఆదివారం రెబ్బెన ఎస్ ఐ సురేష్, ప్రొఫెషనల్ ఎస్ ఐ శ్రీకాంత్ అద్వర్యం లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి గా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరై మాట్లాడరు. జనం కోసం పోలిసులు ప్రతినిత్యం పాటుపడుతూ ఫ్రెండ్లిగా ఉంటారని, ఏ సమస్యలు వచ్చిన సమస్యలు పరిష్కరిస్తారు. ప్రజలు భయాన్ని విడి పోలీసులకు ఎలాంటి సమాచారం అయినా అందించాలని, వారు మీకోసమే వుంటూ గ్రామ శాంతి భద్రతలు తోడ్పడతరు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ కార్నాథం సులోచన ,గ్రామ పోలీస్ అధికారి సుభాష్ మండల్ ,పోలీస్ సిబ్బంది , గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలు కోసం పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని ఎడవెల్లి గ్రామలో జన మైత్రి సభ ఆదివారం రెబ్బెన ఎస్ ఐ సురేష్, ప్రొఫెషనల్ ఎస్ ఐ శ్రీకాంత్ అద్వర్యం లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి గా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరై మాట్లాడరు. జనం కోసం పోలిసులు ప్రతినిత్యం పాటుపడుతూ ఫ్రెండ్లిగా ఉంటారని, ఏ సమస్యలు వచ్చిన సమస్యలు పరిష్కరిస్తారు. ప్రజలు భయాన్ని విడి పోలీసులకు ఎలాంటి సమాచారం అయినా అందించాలని, వారు మీకోసమే వుంటూ గ్రామ శాంతి భద్రతలు తోడ్పడతరు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ కార్నాథం సులోచన ,గ్రామ పోలీస్ అధికారి సుభాష్ మండల్ ,పోలీస్ సిబ్బంది , గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment