Wednesday, 6 July 2016

ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతాం

ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతాం  ; ఏ సై


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రజల సమస్యలను ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతామని ప్రొఫెషనల్ ఏ సై  శ్రీకాంత్ అన్నారు మంగళవారం   రెబ్బెన లో నిర్వహించిన జన మైత్రి సభలో   పోలిసులు  ప్రజల కోసం స్నేహపూర్వకంగా  ఉంటారని,  ఏ సమస్యలు వచ్చిన  సమస్యలు పరిష్కరించడానికి నిత్యం  పోలీసుల మీ చెంత  ఉంటారని  అన్నారు ప్రజలు భయాన్ని విడి  సమాచారం అయినా అందించాలని, మేము మీకోసమే వుంటూ  గ్రామ అభివృద్ధి శాంతి భద్రతలు  తోడ్పడతమన్నారు ప్రజలకు  చట్టాల గురించి అవగాహన కల్పించారు   ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పెసారు వెంకటమ్మ ,కార్యదర్శి మురళీధర్ నాయకులు చిరంజీవి గౌడ్,మడ్డి  శ్రీనివాస్, లింగన్న  గ్రామా ప్రజలు తదితరులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment