Sunday, 10 July 2016

కార్మికులు సమస్యల పరిష్కారానికై పోరుయాత్ర మద్దతు పలకండి ; గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి


కార్మికులు సమస్యల పరిష్కారానికై పోరుయాత్ర మద్దతు పలకండి ; గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నేటి నుంచి  జరిగే పోరుయాత్ర ను  కార్మికులు సమస్యల పరిష్కారానికై  మద్దతు పలకాలని ఏ ఐ టి యు సి గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి ఏ ఐ టి యు సి కార్యాలయంలో   ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నేటి నుంచి  జరిగే పోరుయాత్ర ను కార్మికుల ఏరియా లో  తిరుగుతూ కార్మికుల సమస్యలను తెలుసు కుంటు వారి సమస్యల పరిష్కారానికై  ఏ ఐ టి యు సి ముందుంటుందన్నారు  18 న కొత్తగూడెం ప్రధాన కార్యాలము ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ ధర్నాను పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు బయ్యా మొగిలి , సంపత్కుమార్ , సత్యనారాయణ ,రాజేష్ నర్సింగరావు   తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment