రెబ్బెన లో హరిత హారం
రెబ్బెన లో హరిత హారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెండొవ విడత హరిత హారం
రెబ్బెన మండలంలో పలు కార్యాలయలలో మొక్కలు నాటారు. స్థానిక ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో మేనేజర్ భూషి కిషోర్ కుమార్ ,విద్య బోధకురాలు శాంత ,వనమాల ,ఆనంద్,మొక్కల నాటి పచ్చదనా ప్రగతిగూర్చి తెలియజేశారు . ఈ సందర్బంగ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ మొక్కలతో సమస్త జీవకోటికి ఉపయోగకరంగా ఉంటుందని, మొక్కల పెంపకం వల్ల కరువు కాటకాలు అధిగమించవచ్చని అన్నారు .
No comments:
Post a Comment