Sunday, 24 July 2016

18 న చలో కొత్తగుడెం విజయవంతం చేయాలి

18 న చలో కొత్తగుడెం విజయవంతం చేయాలి
 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 18 న సోమవారం రోజున కొత్త గుడెంలో హెడ్ ఆఫ్ సు ముందు ఏ ఐ టి యూ సి ఆద్యారంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలపై ధర్న నిర్యహించడం జరుగుతుందని ఏరియా లోని కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని ఎస్ సి డ్ల్యూ బ్రంచి ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు శనివారం రెబ్బెన మండలంలో గోలేటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిస్కరంచడంలో టి బి జి కె ఎస్ విఫలం అయిందని కార్మికులను శ్రమదోపిడి ని సారి చేసుతున్న పట్టించుకోవడంలేదని కాంట్రాక్టు కార్మికులతో జెండాలు మోపించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని, అధికారంలోకి వచ్చిన  బి జి కె ఎస్ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు కేవలం ఆర్థిక లావాదేవీలకె పరిమితమైందన్నారు. ఈ కార్యకరంలో బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్ ఉపాధ్యక్షులు ఎల్ సుధాకర్ నాయకులు మల్లేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment