మొక్కలను పెంచడం మన భాద్యత- ఎం పి పి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలను పెంచడము మన అందరి భాద్యత అని ఎం పి పి కార్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . శుక్రవారం మండలములోని కొండపల్లి , ఖైరిగాం గ్రామాలలో 2 వ విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో 2 మొక్కలు నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని తెలిపారు . ఊరిలో మొక్కలను నాటారు , పంచారు ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్ వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలను పెంచడము మన అందరి భాద్యత అని ఎం పి పి కార్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . శుక్రవారం మండలములోని కొండపల్లి , ఖైరిగాం గ్రామాలలో 2 వ విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో 2 మొక్కలు నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని తెలిపారు . ఊరిలో మొక్కలను నాటారు , పంచారు ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్ వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .
No comments:
Post a Comment