Saturday, 9 July 2016

మొక్కలను పెంచడం మన భాద్యత- ఎం పి పి

మొక్కలను పెంచడం మన భాద్యత- ఎం పి పి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలను పెంచడము మన అందరి భాద్యత  అని ఎం పి పి కార్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . శుక్రవారం మండలములోని  కొండపల్లి , ఖైరిగాం  గ్రామాలలో 2 వ  విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో  2 మొక్కలు  నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని తెలిపారు . ఊరిలో మొక్కలను నాటారు , పంచారు ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ  ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్  కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి   , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్  వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .

No comments:

Post a Comment