హరిత హారంలో పచ్చదనం పై విద్యార్థుల ఆవగాహన
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); హరిత హారంలో భాగంగా బుధవారం రెబ్బెన ప్రభుత్వ కళాశాల యూవతి యువకులు చెట్లు నాటలంటూ ప్రధాన విధుల గుండా నినాదాలు చేస్తూ కాలినడకన ర్యాలీ నిర్వహించి పచ్చదనం పై ఆవగాహన కల్పించారు.అనంతరం కళాశాల ప్రిన్స్ పాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హరిత రాష్ట్రం కావాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నటి ఇంటికి 5 మొక్కలు పూలు, పండ్లు,నీడ ను ఇచ్చే మొక్కలు నాటాలని ప్రతి గ్రామం పచ్చదనంతో నిండి రాష్ట్రమంతటా హరిత వనంకావాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆవగాహన కల్పించారు ఈ కార్యకరంలో విద్యా బోధకులు రాజకుమార్, ప్రవీణ్, గంగాధర్, ప్రకాష్, అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రామారావ్, జాన్సీ , మంజుల, మల్లీశ్వరి, సంధ్య రాణి, శాంత మరియు విద్యార్థులు పాలుగోన్నారు.
No comments:
Post a Comment