Sunday, 24 July 2016

జన మైత్రి సదస్సు లో మొక్కలు నాటిన ఎస్ ఐ

 జన మైత్రి సదస్సు లో  మొక్కలు నాటిన ఎస్ ఐ 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన లో అర్డ్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో  పోలిసు వారు  ఏర్పాటు చేసినా జనమైత్రి అవగాహన సదస్సులో హరితహారం భాగంలో కళాశాల ఆవరణలో ఎస్ ఐ శ్రీకాంత్ మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత సమాజ శ్రేయష్షుకు కోశం ఎంతో ఉపయోగపడుతాయని నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయని వాటిని సంరక్షించుకోవడం మనందరిబాధ్యత అని అన్నారు, అలాగే జనమైత్రి అవగాహన కలిపిస్తూ పోలీసులు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే దర్యంగా సమాచారం ఇస్తే అందుబాటులో ఉంటామని అన్నారు, అలాగే విద్యార్థులు చెడు వేషణలకు బానిసలు కకుండా విద్యా పై దృష్టి సారించి ఉన్నత స్థానానికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని ,కో ఆప్షన్ మెంబెర్ జాకీర్ ఉస్మాని,అధ్యాపకులు v .ఫణి కుమార్ ,v .నవీన్ కుమార్ ,దేవాజి,స్వప్న ,మల్లేష్ ,షాలిని , గణేష్ ,విద్యార్థిని ,విద్యార్థినిలు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment