Wednesday, 6 July 2016

రోళ్ళపాడులో జన మైత్రి గ్రామ సభ

రోళ్ళపాడులో  జన మైత్రి గ్రామ సభ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని రోళ్ళపాడు  గ్రామలో  జన మైత్రి సభ లో బుధవారం  రెబ్బెన   ప్రొఫెషనల్ ఏ సై  శ్రీకాంత్ మరియు  గ్రామ అధికారి హెడ్ కాన్స్టేబుల్ రాజయ్య లు ప్రజలకు అవగాహన కల్పించారు. పోలిసులు  ప్రజల కోసం స్నేహపూర్వకంగా  ఉంటారని,  ఏ సమస్యలు వచ్చిన  సమస్యలు పరిష్కరించడానికి నిత్యం  పోలీసుల మీ చెంత  ఉంటారని  అన్నారు ప్రజలు భయాన్ని విడి  సమాచారం అయినా అందించాలని,  గ్రామ అభివృద్ధి ప్రజల సమస్యలను ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతామన్నారు ప్రజలకు  చట్టాల గురించి అవగాహన కల్పించారు   ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పెసారు వెంకటమ్మ ,మేడి చిన్నయ్య,టీడీపీ మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్ ,పోలీస్  ,  గ్రామా ప్రజలు తదితరులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment