మొక్కలు నాటడడి పర్యావరణాన్ని కాపాడండి ; సి ఐ కరుణాకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలు నాటడముతో పర్యావరణాన్ని కాపాడిన వారము అవుతామని అది అందరి భాద్యత అని రెబ్బెన సి ఐ కరుణాకర్ అన్నారు . విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు . వారు మాట్లాడుతూ నేటి మొక్కలే మనకు ప్రాణ రక్షణ ఇస్టసాయని వాటిని కాపాడు కునే భాద్యత మన అందరిపైనా ఉందని అన్నారు. శుక్రవారం మండలములోని కొండపల్లి , ఖైరిగాం గ్రామాలలో 2 వ విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో 2 మొక్కలు నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రజలు ఉన్నారు. ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్ వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .
No comments:
Post a Comment