పశువైద్య శిబిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో కిష్టాపూర్ జక్కులపల్లి శుక్రవారం సర్పంచ్ బీమేష్ ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది పశు వైద్య శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 523 పశువులకు ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలో పశు వైద్య సిబ్బంది నజీర్ ,షహీదా ,బిక్కు ,విశ్వనాథ్ మరియు తదితర రైతులు ఉన్నారు
No comments:
Post a Comment