కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా శుక్రవారం రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో ని గోలేటి లో ఎస్ ఐ నరేష్ కుమార్ సర్వే నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎస్ ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ డి.జి.పి.మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నేరస్తుల పై సమగ్ర సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment