వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ; వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలని మండల వికలాంగ సమాఖ్య ఆధ్వర్యం లో సోమవారం రెబ్బెన మండల వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి కార్యాలయంలో వి ఆర్ ఓ రవి కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వి గోపాలకృష్ణ మాట్లాడుతూ వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలని, వికలాంగులకు బ్యాంకుల్లో అధికారికంగా ఖాతాలను తెరిపించి ప్రత్యేక రుణాలు అందించి ప్రతి వికలాంగుడికి ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో జె బి వినోద్, రాకేష్, ప్రభాకర్ సరిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment