పాఠశాల విద్యార్థులకు ఉన్నిదుస్తుల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 5 ; రెబ్బెన మండలం ధర్మారం ప్రాధమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉన్ని దుస్తులను బోయపల్లికి చెందిన ఎం వసుందర్ వితరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఉపాధ్యాయులు రజిత, సంపత్, సి ఆర్ పి రాజేష్, దేవేందర్,విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment