Thursday, 4 January 2018

నూతన పంచాయతీ ఏర్పాటుకై వినతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి)  జనవరి 4 ;    రెబ్బన మండలంలోని తుంగేడ పంచాయతీలోని మాధవాయిగూడ గ్రామ ప్రజలు  గురువారం ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ  కోవాలక్ష్మి ని కలిసి  తమ గ్రామాన్ని పంచాయితిగా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వివిధపానులకై ప్రస్తుత పంచాయితీ తుంగేడ కు వెళ్ళడానికి గ్రామస్తులు ఇబంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అల్గామ్ రామయ్య, చౌదరి తిరుపతి, శ్రీనివాస్, శ్రీను, మహేష్, జూపాక సత్తెన్న, వెంకటేష్, కిషన్, అల్గామ్ సంతోష్, రమేష్, ఎం రాజులపాల్గొన్నారు.

No comments:

Post a Comment