Friday, 5 January 2018

గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి)  జనవరి 5 ;   పశువులకు  గాలికుంటూ వ్యాధుల నివారణ  కొరకు టీకాలు తప్పని  వేయించాలని  పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ అన్నారు.  రెబ్బెన  మండలంలోని   ఎడవల్లి మరియు ఖైర్గం గ్రామాలలో శు క్రవారం వేయడం జరిగిందని  తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి  టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా మొత్తం 285   పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎం పి  టి సీ  కర్నాధం సంజీవ్, ఖైర్గం గ్రామా సర్పంచ్ కర్నాధం సులోచన  పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.

No comments:

Post a Comment