Wednesday, 24 January 2018

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులు

నేషనల్ మీన్స్  కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులు 


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల  నుండి ఇద్దరు నేషనల్ మీన్స్  కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనట్లు పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ఒక తెలిపారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బిర్సా శ్రావణి, మోడెమ్ అజయగౌడ్లు ఈ మెరిట్ స్కాలర్ షిఫ్కు ఎన్నికయ్యారని, ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్చాయుత వాతావరణంలో విద్యార్థులకు ప్రతిభావంతమైన విద్యనందించడం జరుగుతుందన్నారు. ఇతర విద్యార్థిని,విద్యార్థులు ఈ విరినీ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సీమ, ఆలిస్ అహ్మద్, రోజా రమణి, కవిత,పార్వతి ఈ ఇద్దరు విద్యార్థులకును అభినందించారు. 

No comments:

Post a Comment