Tuesday, 30 January 2018

ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల సరఫరా

ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల  సరఫరా 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  ఫిబ్రవరి నెల నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ - పాస్ విధానంలో రేషన్ సరకులను  సరఫరా చేయనున్నట్లు సహాయ పౌర సరఫరా అధికారి ఏ  స్వామి కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెలనుంచి ఈ - పాస్ పరికరంలో కుటుంబ సభ్యుని వేలి ముద్ర సేకరించి సరుకులను సరఫరా చేస్తారని అంన్నారు.

No comments:

Post a Comment