ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల సరఫరా
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి నెల నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ - పాస్ విధానంలో రేషన్ సరకులను సరఫరా చేయనున్నట్లు సహాయ పౌర సరఫరా అధికారి ఏ స్వామి కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెలనుంచి ఈ - పాస్ పరికరంలో కుటుంబ సభ్యుని వేలి ముద్ర సేకరించి సరుకులను సరఫరా చేస్తారని అంన్నారు.
No comments:
Post a Comment