Friday, 12 January 2018

సాంప్లింగ్ మజ్దూర్ పదోన్నతి పరీక్షల నిర్వహణ

కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  12:    సింగరేణి బెల్లంపల్లి ఏరియా లో శాంప్లింగ్ మజ్దూర్ ఖాళీలను భర్తీచేయడానికి శుక్రవారం గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో  రాత  పరీక్ష నిర్వహించారు.  ఏరియాలో ఉన్న 9 పోస్టులకు గాను 26  మంది హాజరయ్యారని జనరల్ మేనేజర్ కిరణ్ ఒక  ప్రకటనలో తెలిపారు. పదోన్నతులకై నిర్వహించిన ఈ పరీక్ష  కు మౌఖిక పరీక్షా లేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షా నిర్వహణలో ఎస్ ఓ టూ  జి ఎం ఎం  ,శ్రీనివాస్,డి జి ఎం  పర్సనల్ కిరణ్, అధికారులు సుదర్శనం, రాయమల్లు, యూహన్ తదితరులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment