సాంకేతిక కారణాలతో నిలిచిన పాట్నా ఎక్సప్రెస్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; సికింద్రాబాద్ నుండి దానాపూర్ వెళ్తున్న పాట్నా ఎక్సప్రెస్ మంగళవారం ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ సమీపాన గల గంగాపూర్ రైల్వే గేట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటల పది నిముషాళ్ళనుండి సుమారు అర్ధగంట పటు సాంకేతిక కారణంతో నిలిచిపోయినది. అనధికారిక సమాచారం ప్రకారం ఒక పశువును ఢీ కొనడంతో దాని అవశేషాలు బ్రేక్ లైనర్లను పనిచేయనివ్వకపోవడంతో రైలుబండి నిలిచిపోయిందని ,అవశేషాలను తొలగించిన తరువాత తిరిగి బయల్దేరింది అన్నారు
No comments:
Post a Comment