Saturday, 23 April 2016

మేనేజర్ల నిర్లక్ష్యంతో నీలి నీడలలో ముద్ర రుణాలు

మేనేజర్ల నిర్లక్ష్యంతో నీలి నీడలలో ముద్ర రుణాలు 
- చిరు వ్యాపారులను ఆదుకొనని బ్యాంకర్లు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన ముద్ర పతాకాన్ని చిరు వ్యాపారులకు లోన్లు మంజూరు చేయాల్సి వుండగా రెబ్బెన మండల లోని  బ్యాంకర్ల మేనజేర్ల నిర్లక్ష్యం వల్ల ముద్ర రుణాలు నీలి నీడలలో మగ్గుతున్నాయని బి సి ఐఖ్య సంగర్షణ సమితి జిల్లా  అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు ఏసీ, ఎస్టి ,బి.సి కార్పరేషన్ లోన్లు మేనేజర్  ఇష్ట రాజ్యముగా వ్యవహరించి నిభందనలు వ్యతిరేకముగా అనర్హులకు  కేటాయించి,  అర్హులకు అన్యాయం చేస్తున్నారని అయిన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికి  అయిన ఉన్నతాధికారులు చొరవ చేసుకొని రెబ్బెన మండలంలోని  మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను చిరు వ్యాపారులకు అందే విధముగా చూడాలనిఆయన డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో బ్యాంకు ల ముందు ఆందోళన కార్యక్రమాలు దశల వారిగా చేస్తామని డిమాండ్ చేశారు .  

No comments:

Post a Comment