Wednesday, 6 April 2016

ఉపాదిహామీకులిలకు ఎం.పి.డి.ఓ సూచనా


ఉపాదిహామీకులిలకు ఎం.పి.డి.ఓ సూచనా 

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో గోలేటి గ్రామపంచాయితి పరిది లోని  కైర్ గూడాలో మంగళవారం ఉదయం ఎం పి డి  ఓ  యం ఎ ఆలిం ఇజియస్ ఉపాది హామీ పనులని పరిశీలించారు ఉపాది హామీ కులిలకు 5 లీటర్లు నీల్లను వెంట తీసుకోని అందులోని కోదిగా ఉప్పు చెక్కర నీటిలో కలిపి తగలని ఎండలు ఎక్కువ అవడంతో శరీరంలో తేమ శతం తగుతందని అందుచేత నిల్లుతగాలని చుచిచారు  తో  చుచించారు ఏమేరకు ఉపాది హామీ పనులు ఎవిదంగా జరుగుతున్నాయో వాటి పనిలో నన్న్యతను పరిశీలించి తగు చుచనలను చెప్పారు.  







No comments:

Post a Comment