Sunday, 24 April 2016

రెబ్బెన గ్రామా పంచాయితీ అద్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు

రెబ్బెన గ్రామా పంచాయితీ అద్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లో  ఆదివారం గ్రామా పంచాయితీ అద్వర్యంలోఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ప్రారంబించారు  చలివెంద్రం  ఏర్పాటు చేసారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండలో ప్రయాణికులకు కోసం  చల్లటి నీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో మండల ఎం పి పి  సంజీవ్ కుమార్ జడ్ పి టి సి బాపూరావు వైస్   ఎం పి పి  రేణుక సర్పంచ్ వెంకటమ్మ తూర్పు  జిల్లా ఊపద్యక్షుడు నవీన్ కుమార్  జైస్వాల్  ఊ ప సర్పంచ్ శ్రీధర్ కుమార్   తెలుగుదేశం మండల అద్యక్షుడు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment