Monday, 18 April 2016

కలప దుంగలు పట్టివేత

కలప దుంగలు పట్టివేత   

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో టేకు కర్ర దొంగ రావాన విచ్చల విడిగా సాగుతుంది గతములో ఎన్నో సార్లు బొగ్గు లారీల పై , వ్యాన్ లలో , సుమోలలో అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీ శాఖాధి కారులు పట్టుకొని సీజ్ చేశారు , కానీ దొంగ రవాణా మాత్రం ఆగుతలేదని,  . అటవీ అధికారుల కను సన్నలలో దొంగ కలప అక్రమ రావాన సాగుతున్నట్లు మండల వాసులు అంటున్నారు ఆదివారం రాత్రి దుర్గాపూర్ నుంచి గోలేటి   వైపు వెళ్తున్న ఆటో  నంబర్  ఎ పీ 15 వి 6800 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ బాబు  అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో  పట్టు కున్నారు. 2  టేకు  దుంగలు , వాటి విలువ 4576 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. అదిలా ఉండగా గోలేటి రోడ్ వెంట ఆయన సిబ్బందితో వెతకగా టేకు దుంగలు 30 దొరికాయని అన్నారు. బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్ . మహ్మాద్ సిబ్బంది పాల్గొన్నారు .

No comments:

Post a Comment