Saturday, 9 April 2016

ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్యం త్వరగా నయమవుతుందని బెల్లంపల్లి ఏరియ డీవై జీఎం చిత్తరంజన్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో హైదరాబాద్ లోని మాతా రిసెర్చ్ సెంటర్ డా,విశ్వనాథ మహార్షి వారు 10వ తేది ఉదయం 10 గం,ల నుండి మధ్యాహ్నము 1 వరకు ఆయుర్వేద వైద్య శిభిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు మాదారం టౌన్ షిప్ లో  నిర్వహిస్తున్నారని అన్నారు  ఈ వైద్య శిభిరంలో దీర్ఘ కాలిక వ్యాదులైన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, పక్షవాతం, మలబద్దకము, అస్తమా, స్త్రీ ల వ్యాధుల గురించి పరిక్షించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment