పశువుల సంత వేలం పాట
రెబ్బెన మండలం గంగాపూర్ శివారులో పశువుల సంత గురువారం నాడు వేలం పాట పడినట్టు గ్రామా సర్పంచ్ ముంజం రవీందర్ తెలిపారు ఈ సంత 9 లక్షల 60 వేలకు యాదగిరి తిరుపతి కి కైవసం చేసుకున్నారు ఈ వచ్చిన వేల పాట సొమ్ముతో గ్రామా పంచాయితి అభివృద్ధి పనులకు కి ఉపయోగిస్త అని అన్నారు ఈ సంతలో ప్రతి మంగళవారం రోజున జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల నుంచి పశువులను తీసుకువస్తారని ఆయన అన్నారు
No comments:
Post a Comment