నార్లపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదం-ఈత చెట్లు దగ్దం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం నార్లపూర్ గ్రామంలో గురువారం మద్యనం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈత చెట్లు అగ్ని కి దగ్దమయ్యాయి 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని జిల్లా గౌడ సంఘ అద్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. 20 కుటుంబాలకు ప్రబుత్వం తరుపున ఆర్టిక సహాయం అందజేయాలని కోరారు నార్లపూర్ లో గౌడ కులస్తులు పూర్తిగా కల్లుమీదే అదరపడి జీవన ఓపది పొందుతున్నారు ఈలాంటి ఘోర అగ్ని ప్రమాదాలకు ప్రబుత్వం బాద్యత వహించి తక్షిణ సహాయం అందజేయాలని కోరారు. ఈఈ దుర్ఘటనలో రెబ్బెన గౌడ సంఘ మండల అద్యక్షుడు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్,శంకర్ గౌడ్, బాప గౌడ్, మల్ల గౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment