Saturday, 19 March 2016

సాక్షర భారత్‌ ఓపెన్‌ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి


సాక్షర భారత్‌ ఓపెన్‌ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)సాక్షర భారత్‌ ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఎంసీఓ మండల సమన్వయకర్త గంధర్ల సాయి బాబా తెలిపారు. చదవడం, రాయడం వచ్చిన వారు పరీక్షలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.మండల పర్య  మండల వ్యాప్తంగా 19  కేంద్రాలలో 2621 మంది పరీక్షలు హాజరయ్యేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

No comments:

Post a Comment