ఎన్ ఓ ఐ ఎస్ పరిక్షలు ప్రశాంతం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) మండల కేంద్రములో ని 19 కేంద్రాలలో నిర్వహించిన ఎన్ ఐ ఓ ఎస్ పరిక్షలు ఆదివారము ప్రశాంతంగా జరిగాయి . గోలేతిలో ని కేంద్రములో 105 మంది , రెబ్బెనలో 55 మంది , మిగతా కేంద్రాలలోను వయోజనులు పరీక్షలు రాశారని మండల పర్య వేక్ష అధికార్లు రాజ్ కుమార్ , ఎ పి ఓ కల్పనా , డిప్యూటి తహసిల్దార్ రామ్ మోహన్ రావు తెలిపారు . మండలములో మొత్తం వయోజనులు పరిక్షలు రాశారు .
No comments:
Post a Comment