శంభో శంకర నాదముతో మారుమ్రోగిన శివాలయాలు
భక్తులు ఎడ్ల బండలపై , మోటారు సైకిల్ల పై , వచ్చారు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు . ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు . కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .
ఈ కల్యానములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు . ఈ పోజలలో ఆలయ చైర్మెన్ పూదారి మొండయ్య , నాయకులూ చెన్న సోమషేకర్ , అదే శంకర్, శంకర్పంతులు దంపతులు తదితరులు స్వామి కళ్యాణం లో కూర్చున్నారు . స్వామివారిని ప్రత్యకంగా బెల్లం పల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ శివ పార్వతులకు పూజలు నిర్వహించారు . ఈ జాతర లో వచ్చిన భక్తుల కు అన్నదానం నిర్వహించారు . భక్తుల కు ఎలాంటి అసౌ కార్యాలు కలగకుండా ఆలయ కమిటి సిబ్బంది అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాన కొరకు ప్రత్యక బస్సులు నడిపారు .
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ తాండూరు సి ఐ కరుణాకర్ ఆధ్వర్యములో భారి బందోభాస్తూ ఏర్పాటు చేశారు .
కనుల పండగగా రాతోత్స్వావము
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): నమ్బాల లోని ప్రసన్న పరమేశ్వర ఆలయము లో సోమ వారము సాయంత్రము శివ పర్వతుల రాధస్త్సవం ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ రాతోత్స్వావము లో భక్తులు తనదో తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రథాన్ని లాగారు . శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది . అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు . సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు . రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను మంత్రా ముగ్దులను చేసింది . అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ నాదముతో ఆనందములలో గడిపారు .
No comments:
Post a Comment